వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి రానున్నాడని షర్మిల అధికారిక ప్రకటన
వైఎస్ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ ప్రవేశంపై నెలలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు ముగింపు లభించింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్…
వైఎస్ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ ప్రవేశంపై నెలలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు ముగింపు లభించింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పాము కనిపించడం భక్తులను భయాందోళనలకు గురిచేసింది. ఉచిత దర్శనం కోసం వేచి ఉన్న క్యూ లైన్లో ఒక్కసారిగా పాము…
ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ రోజు రాత్రి ఆయన ఢిల్లీ చేరుకోనుండగా, రేపు ఉదయం…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జీవనాడి అయిన శ్రీశైలం ప్రాజెక్టు గేట్లకు లీకేజీలు ఏర్పడడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రాజెక్టులోని 3, 10వ నెంబర్ గేట్ల నుంచి…
విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బొబ్బాదిపేటలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో డీజే సౌండ్కు డాన్స్ చేస్తున్న హరిష్ (22) అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. వైద్యులు పదేపదే…
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రధానాంశాలు:…
గన్నవరం విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన విమానం టేకాఫ్ సమయంలో పక్షి ఢీకొనడంతో ప్రయాణికులు కాసేపు భయాందోళనకు గురయ్యారు. అయితే…
ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ…
ఏపీ లిక్కర్ కుంభకోణంపై సిట్ దూకుడు కొనసాగిస్తోంది. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్లో సిట్ బృందాలు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన…
అమరావతి రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. తుళ్లూరు–పెదపరిమి మధ్య 6.8 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. రాష్ట్ర…